Stories

తాజ్ మహల్ రహస్యాలు | Secrets of Tajmahal

తాజ్-మహల్-రహస్యాలు
Written by admin

తాజ్ మహల్ రహస్యాలు: 22 గదులు, నిర్మాణ విశేషాలు మరియు చరిత్రపై ఆసక్తికరమైన నిజాలు

 

తాజ్మహల్ ఇది మన భారతదేశంలోనే అందమైన కట్టడం 17 వ శతాబ్దంలో దీన్ని షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ బేగం కోసం నిర్మించాడు కానీ ఇది చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తుందో అంతే రహస్యకరమైనదని సైంటిస్టులు చెప్తున్నారు ఎందుకంటే తాజ్మహల్ లో ఇప్పటివరకు తెరవని 22 గదులు ఉన్నాయి ఆ గదులలో ఏముందో అని తెలుసుకోవడానికి సైంటిస్టులు చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు ప్రతి సంవత్సరం తాజ్మహల్ ఏదో ఒక విధంగా చర్చల్లో నిలుస్తూనే ఉంటుంది అసలు ఎందుకని ప్రభుత్వం ఈ 22 గదులను తెరవడానికి ప్రయత్నించడం లేదు ఈ గదులలో మన హిందూ

దేవతల విగ్రహాలు ఉన్నాయా లేదా నిజంగానే ఈ తాజ్మహల్ ని ఒక శివ మందిరాన్ని ధ్వంసం చేసి నిర్మించారా ప్రభుత్వం దీని రహస్యాన్ని ఎందుకు దాచడానికి ప్రయత్నిస్తుంది అని చాలా మంది చరిత్రకారులు సందేహ పడుతున్నారు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భూకంపాల వల్ల ఎన్నో ప్రకృతి విపత్తుల వల్ల సిమెంట్ తో నిర్మించిన కట్టడాలు కూడా కొన్ని సంవత్సరాలలోనే కోలిపోతున్నాయి కానీ ఆ విపత్తులు తట్టుకొని తాజ్మహల్ 350 సంవత్సరాల నుంచి ఎలా నుంచుని ఉంది అసలు ఆ సమయంలో దీన్ని నిర్మించడానికి ఎంత ఖర్చు అయింది ఈ రోజుకి ఎందుకని తాజ్మహల్ లో లైట్లని పెట్టలేదు

ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నెంబర్ 22 ఫ్రెండ్స్ తాజ్మహల్ కి సంబంధించిన రహస్యాలలో వాటి పునాదులు కూడా ఒకటి నిజానికి తాజ్మహల్ యమునా నది దగ్గర ఉంది సాధారణంగా నది పరిసరాల్లోని మట్టి చాలా బలహీనంగా ఉంటుంది అక్కడ పునాదులు వేయడం కష్టం కానీ ఆ సమయంలో తాజ్మహల్ ని నిర్మించిన ఆర్కిటెక్టులు ఒక విచిత్రమైన పునాదిని వేశారు నిజానికి తాజ్మహల్ నిర్మించే ముందు ఆ ప్రదేశంలో చాలా లోయలను తవ్వారు వాటిలో చాలా రాళ్లను వేసి మహోగని

చెట్టుతో పాటు నల్లమరి చెట్టు యొక్క చెక్క ముక్కలను కూడా వేశారు ఆ తర్వాత వాటి మీద తాజ్మహల్ పునాదిని నిర్మించారు యాక్చువల్ గా నల్లమరి చెట్టు కర్రలకి ఇంకా మహోగని చెట్ల కర్రలకి ఒక ప్రత్యేకత ఉంది వీటికి తేమ ఎంత ఎక్కువగా తగిలితే ఇవి అంత దృఢంగా మారిపోతాయి యమునా నది యొక్క తేమ వీటికి బాగా దొరుకుతుంది దీంతో ఇవి బలంగా నుంచోగలుగుతున్నాయి కానీ ప్రస్తుతం యమునా నదిలోని నీళ్లు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అందుకనే 2010 లో తాజ్మహల్ పునాదుల్లో చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడ్డాయి నెంబర్ 21 ఫ్రెండ్స్ మీరు ఒక విషయాన్ని గమనిస్తే తాజ్మహల్ యొక్క

స్తంభాలన్నీ స్ట్రైట్ గా ఉండవు అవి కొద్దిగా బయటకు వాలినట్టు ఉంటాయి నిజానికి వీటిని ఇలానే నిర్మించారు ఎందుకంటే భూకంపాల లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ స్తంభాలన్నీ పడిపోయే అవకాశం ఉంది అందుకనే ఆ కాలంలో చాలా తెలివిగా ఆలోచించి భూకంపాల సమయంలో కూడా ఇవి తాజ్మహల్ పై కాకుండా బయటకు పడే విధంగా నిర్మించారు దీనివల్ల ఏదైనా భూకంపం వచ్చినా అది తాజ్మహల్ పై ఎటువంటి ప్రభావం చూపదు ఆ స్తంభాలతోనే ఆగిపోతుంది నెంబర్ 21 ఫ్రెండ్స్ మీలో చాలా మంది తాజ్మహల్ ని చూడడానికి వెళ్లే ఉంటారు కానీ మీరు చూస్తున్నది తాజ్మహల్ యొక్క వెనుక భాగం

అని మీలో ఎంతమందికి తెలుసు నిజానికి ముఖద్వారం యమునా నదికి ఒడ్డున మరోవైపు ఉంది ప్రాచీన కాలంలో తాజ్మహల్ వరకు వెళ్ళడానికి కేవలం అది మాత్రమే ముఖ్య దారి షాజహాన్ తో పాటు అతని అతిథులు పడవలో ఆ దారిలోనే తాజ్మహల్ కి వెళ్లేవారు నది వడ్డున ఒక బ్రిడ్జ్ ఉండేది కానీ నది పూర్తిగా విస్తరించడంతో అది ధ్వంసం అయిపోయింది అందుకనే ఈరోజు మనం తాజ్మహల్ ని వెనక నుంచి చూస్తున్నాం నెంబర్ 19 షాజహాన్ తాజ్మహల్ ని నిర్మించిన కార్మికుల చేతులను నరికేసాడనే విషయం మీరు కూడా వినే ఉంటారు కానీ దీన్ని నిరూపించడానికి ఆర్కియాలజిస్ట్లకి ఎటువంటి ఆధారం దొరకలేదు

మరోవైపు చాలా మంది చరిత్రకారులు షాజహాన్ కార్మికులకు డబ్బులు ఇచ్చి మీరు ఇంకెప్పుడూ ఇలాంటి కట్టడాన్ని నిర్మించకూడదని వాళ్ళతో అగ్రీమెంట్ రాయించుకున్నాడని చెప్తున్నారు తాజ్మహల్ ని నిర్మించడానికి పనిచేసిన 20 వేల వర్కర్ల చేతులను కేవలం ఒక్క రోజులోనే నరికేయడం అసాధ్యం ఒకవేళ ఒక కార్మికుడు చెయ్యి నరికినా సరే వెంటనే మిగిలిన కార్మికులందరూ ఖచ్చితంగా పారిపోవడానికి ప్రయత్నిస్తారు అందుకే కార్మికుల చేతులు నరకడం అనేది చాలా మంది కట్టు కథ అని చెప్తున్నారు నెంబర్ 18 మన భారతదేశంలో ఎత్తైన టవర్ కుతుబ్ మినార్ కానీ తాజ్మహల్

ఎత్తు దానికంటే ఎక్కువ అని మీలో ఎంతమందికి తెలుసు తాజ్మహల్ ఎత్తు 73 మీటర్లు కానీ కుతుబ్ మినార్ ఎత్తు మాత్రం 725 m మాత్రమే నెంబర్ 17 తాజ్మహల్ లో 22 రాష్ట్రమైన గదులు ఉన్నాయి చాలా మంది వాటిలో మన హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇవి కేవలం పుకార్లు మాత్రమే సోషల్ మీడియాలో దీని గురించి చర్చలు ఎక్కువగా జరిగాయి దీనికి స్పందిస్తూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే న్యూస్ పేపర్ కి ఈ 22 గదులు వాస్తవానికి గదులు కావని ఇవి కేవలం కారిడార్లు మాత్రమే అని వాటికి ద్వారాలు అమర్చారని చెప్పింది రెండు వారాలకు ఒకసారి

ఈ మూసివేయబడ్డ తలుపులను తెరిచి మొత్తం క్లీన్ చేస్తామని ఏఎస్ఐ యొక్క స్టాఫ్ మెంబర్లు చెప్తున్నారు అయినా కూడా దీని గురించి చర్చలు ఆగలేదు అందుకనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మూతపడి రూమ్ల యొక్క ఫోటోలను తీసి వాటిని డైరెక్ట్ గా ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసింది ఈ సంఘటన తర్వాత ఏఎస్ఐ చీఫ్ ఆర్ కే పటేల్ ఈ చిత్రాలన్నీ ఏఎస్ఐ వెబ్సైట్ లో కనిపిస్తాయి ఇవన్నీ కేవలం ఖాళీ కారిడార్లు మాత్రమే అని అతను పేర్కొన్నాడు అప్పటి నుంచి తాజ్మహల్ లోని 22 గదుల గురించి చర్చలు ఆగిపోయాయి నెంబర్ 16 సిమెంట్ లేకుండా ఇంత పెద్ద కట్టడం ఎలా

నిర్మించబడింది యాక్చువల్ గా సిమెంట్ ని 1824 లో జోసెఫ్ ఆస్పిడిన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు ఈ ప్రపంచంలో మొట్టమొదటి సిమెంట్ కంపెనీ స్థాపించింది కూడా ఇతనే దాని పేరు పోర్ట్లాండ్ సిమెంట్ కానీ తాజ్మహల్ నిర్మాణం 1631 లో ప్రారంభమైంది 22 సంవత్సరాల పాటు పని చేసిన తర్వాత దీని నిర్మాణం 1653 లో పూర్తయింది కానీ సిమెంట్ లేకుండా ఇంత దృఢమైన కట్టడాన్ని ఎలా నిర్మించారని సైంటిస్టులు చాలా ఆశ్చర్యపోతున్నారు ఈ రోజుకి ఇందులో ఒక్క సమస్య రాలేదు ఈ ప్రపంచంలో సిమెంట్ ని కనిపెట్టే ముందు ప్రతి కట్టడాన్ని కూడా ఒక ప్రత్యేకమైన మిశ్రమం ఉపయోగించి తయారు చేసి

చేసేవారు కానీ తాజ్మహల్ ని నిర్మించడానికి ఉపయోగించిన మిశ్రమంలో బెల్లంని బటాసా అనే ఒక స్వీట్ ని కూడా ఉపయోగించారని తెలిసింది నెంబర్ 15 తాజ్మహల్ ని నిర్మించడానికి ప్రపంచ దేశాల నుంచి నిపుణులను పిలిపించారు తాజ్మహల్ గోడల పైన ఉన్న చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటలీ కళాకారుల ద్వారా వేయించారు ఉస్బేకిస్తాన్ నుంచి రాళ్లను కట్ చేయడానికి కార్మికులను పిలిపించారు మరోవైపు ఇరాన్ నుంచి పాలరాళ్ల పైన రాతలు రాయగలిగే కార్మికులను పిలిపించారు నెంబర్ 14 1857 లో స్వాతంత్రం కోసం జరిగిన విప్లవం వల్ల బ్రిటిషర్లు తాజ్మహల్ కి

చాలా నష్టం కలిగించారు లాపిస్ లజులి లాంటి ఎంతో విలువైన రాళ్లని తాజ్మహల్ గోడలను తవ్వి తీసుకున్నారు నెంబర్ 13 ఫ్రెండ్స్ తాజ్మహల్ గోపురం యొక్క ఫౌండేషన్ ని ముందు బంగారంతో నిర్మించారు కానీ ఆ తర్వాత కాంసెం యొక్క ఫౌండేషన్ ని పెట్టారు నెంబర్ 12 తాజ్మహల్ ని ఎవరు డిజైన్ చేశారో ఈ రోజుకి ఎవరికీ తెలియదు కానీ దీని గురించి ఒక విషయం ఎప్పుడు ఇప్పుడు ప్రచారం అవుతూనే ఉంటుంది దాదాపు 37 మంది వాస్తు కళాకారులు కలిసి ఒక టీం లాగా ఏర్పడి తాజ్మహల్ నిర్మాణాన్ని ప్లాన్ చేశారు అది సులభంగా ఉండడం కోసం ఒక మ్యాప్ ని కూడా తయారు చేశారు వీళ్ళని ఈ ప్రపంచంలోని చాలా దేశాల

నుంచి పిలిపించారని తెలిసింది నెంబర్ 11 1653 లో తాజ్మహల్ నిర్మాణం పూర్తయింది ఆ సమయంలో దీని నిర్మాణానికి అయిన ఖర్చుని లెక్కించారు ఆ లెక్క ప్రకారం ఈరోజు తాజ్మహల్ ని నిర్మించినట్లయితే దాదాపు 57 బిలియన్ల 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి నెంబర్ 10 ఫ్రెండ్స్ సాధారణంగా ఏ కట్టడమైనా దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తే పెద్దగా కనిపిస్తుంది కానీ తాజ్మహల్ దూరం నుంచి చూడడానికి పెద్ద కట్టడం లాగా కనిపిస్తుంది కానీ మనం దీని దగ్గరికి వెళ్లే కొద్దీ చాలా చిన్నగా మారిపోతుంది ఇదంతా కేవలం మన భ్రమ మాత్రమే ప్రతి రోజు తాజ్మహల్ నాలుగు

కలర్ లో కనిపిస్తుంది ఉదయం నాలుగు గంటల సమయంలో తాజ్మహల్ నల్లగా కనిపిస్తుంది అలానే నక్షత్రాల వెలుగులో ఇది గులాబీ రంగులో కనిపిస్తుంది పగటిపూట దీని రంగు తెల్లగా ఉంటుంది చందమాము ఉన్నప్పుడు దీని రంగు పసుపుగా మారుతుంది అసలు దీని వెనుకున్న కారణం ఏంటో సైంటిస్టులు కూడా ఇప్పటికీ కనుక్కోలేకపోతున్నారు నెంబర్ నైన్ తాజ్మహల్ లో ఒక రహస్యమైన ద్వారం ఉంది అది నేరుగా యమునా నదికి కనెక్ట్ అయి ఉంది కానీ ఎవరికీ దీని గురించి ఏమాత్రం తెలియదు యాక్చువల్ గా షాజహాన్ ఈ ద్వారం నుంచే తాజ్మహల్ లోకి వచ్చేవాడని తెలిసింది కానీ అతడు చనిపోయిన తర్వాత ఈ ద్వారాన్ని మూసేసి

ఉంటారని చాలా మంది చెప్తున్నారు నెంబర్ ఎయిట్ తాజ్మహల్ నిర్మించడానికి తెల్లటి పాలరాయిని రాజస్థాన్ లోని మక్రాన్ నుంచి తెప్పించారు జేడ్ లాంటి విలువైన పచ్చటి రాళ్లను చైనా నుంచి తెప్పించారు లాపిస్ లజులి రాళ్లను ఆఫ్ఘానిస్తాన్ నుంచి తెప్పించారు మరోవైపు క్యానెలియన్ లాంటి విలువైన రాళ్లను అరబ్ దేశాల నుంచి రవాణా చేశారు మొత్తంగా కలిపి 28 రకాల విచిత్రమైన రాళ్లను ఈ ప్రపంచంలోని వేరు వేరు దేశాల నుంచి తెప్పించారు ఆ తర్వాత వాటిని పాలరాయిల్లో అమర్చారు వీటన్నిటిని విదేశాల నుంచి ఇక్కడికి తీసుకురావడానికి దాదాపు 1000 ఏనుగులను ఉపయోగించారని తెలిసింది

తాజ్ మహల్ రహస్యాలు ఎందుకంటే ఆ కాలంలో ఎటువంటి వాహనాలు ఉండేవి కాదు కేవలం ఏనుగులు మాత్రమే ఇంత బరువుని మోయగలిగేవి దీనితో వాళ్ళు రవాణాకి కూడా ఏనుగులనే ఎంచుకున్నారు నెంబర్ సెవెన్ తాజ్మహల్ ని షాజహాన్ నిర్మించాడు కానీ దీని నిర్మాణం గురించి కొన్ని విచిత్రమైన కథలు కూడా వినిపిస్తూ ఉంటాయి నిజానికి తాజ్మహల్ ప్లేస్ లో ఇంతకుముందు శివ మందిరం ఉండేదని దాని పేరు తేజో మహాలయం అని అని చాలా మంది చెప్తున్నారు 1989 లో పిఎన్ ఓక్ అనే ఒక చరిత్రకారుడు తాజ్మహల్ ద ట్రూ లవ్ స్టోరీ అనే ఒక పుస్తకాన్ని రాశాడు అందులో అతను తాజ్మహల్ ప్రదేశంలో ఒక శివ మందిరం

ఉండేదని పేర్కొన్నాడు 2000 లో ఓక్ తన మాటలని నిరూపించడం కోసం తాజ్మహల్ దగ్గర తవ్వకాలు జరపడానికి సుప్రీం కోర్టుని అనుమతి అడిగాడు కానీ సుప్రీం కోర్టు మాత్రం దానికి అనుమతించలేదు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం తాజ్మహల్ ప్లేస్ లో శివ మందిరం ఉండేదని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు లేదని కానీ షాజహాన్ తాజ్మహల్ నిర్మించినట్టు చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయని చెప్పింది నెంబర్ సిక్స్ చాలా దేశాల్లో తాజ్మహల్ ఆకారం ఆధారంగా ఎన్నో కట్టడాలు నిర్మించారు చైనా బంగ్లాదేశ్ కొలంబియా లాంటి దేశాల్లో కూడా మన తాజ్మహల్ లాంటి ఎన్నో కట్టడాలు

నిర్మించడానికి ప్రయత్నించారు అలాంటి ఒక కట్టడం మన భారతదేశంలో కూడా ఉంది దాని పేరు బీబికా మక్బరా ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉంది దీన్ని మొగల్ పరిపాలకుడైన ఆజం షా 10 17 వ శతాబ్దం చివరిలో తన అమ్మ దిల్రస్ బానో బేగం కి గుర్తుగా నిర్మించాడు దీన్ని తాజ్మహల్ ఆధారంగానే నిర్మించారు దీని యొక్క గోపురం కూడా చూడడానికి తాజ్మహల్ గోపురం లాగానే ఉంటుంది కేవలం ఆ గోపురం మాత్రమే పాలరాయితో నిర్మించారు కానీ మిగిలిన మొత్తం కూడా వేరే రాళ్లతో నిర్మించారు నెంబర్ ఫైవ్ దీని గురించి ఒక అద్భుతమైన కథ కూడా ప్రచారంలో ఉంది షాజహాన్ యమునా నదికి మరొక

వైపు నల్లటి పాలరాయితో ఇంకొక తాజ్మహల్ ని నిర్మించాలని అనుకున్నాడని ఒక కథ అనిపిస్తూ ఉంటుంది కానీ అతను దాన్ని నిర్మించే లోపే క్రూరమైన పాలకుడు ఔరంగజేబ్ తనని జైల్లో వేయించాడు కానీ చరిత్రకారులు మాత్రం కేవలం ఇవి కట్టు కథలు అని చెప్తున్నారు ఏ ప్రదేశంలో అయితే షాజహాన్ యొక్క నల్ల తాజ్మహల్ గురించి కథలు వినిపించాయో ఆ ప్రదేశంలో చాలాసార్లు తవ్వకాలు జరిపారు కానీ అక్కడ నల్ల తాజ్మహల్ నిర్మించడానికి ప్రయత్నించినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు నెంబర్ ఫోర్ నిజానికి తాజ్మహల్ ఫేమస్ అయిందంటే దానికి ఒకటే కారణం దీనితో ముడిపడి ఉన్న ఒక

అద్భుతమైన ప్రేమ కథ షాజహాన్ తన ప్రియమైన ముంత కి గుర్తుగా ఈ తాజ్మహల్ నిర్మించారు ముంతాజ్ యొక్క అసలు పేరు అజ్మన్ బానో బేగం షాజహాన్ ఆమెకి ముంతాజ్ అనే పేరు పెట్టాడు 38 సంవత్సరాల వయసులో తన 14 వ సంతానానికి జన్మనిస్తున్నప్పుడు ముంతాజ్ చనిపోయింది ఆ సమయంలో తను బుర్హాన్పూర్ లో ఉంది తన చావుకి షాజహాన్ చాలా బాధపడ్డాడు అందుకనే తనకి గుర్తుగా షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు నెంబర్ త్రీ ముంతాజ్ చనిపోయిన తర్వాత తనని ముందుగా బుర్హన్పూర్ లోనే పాతి పెట్టారు కానీ ఆ తర్వాత షాజహాన్ తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు ముతాజ్ యొక్క డెడ్ బాడీని బుర్హన్పూర్

నుంచి తీసి తాజ్మహల్ దగ్గర ఉన్న ఒక తోటలో పాతి పెట్టాడు తాజ్మహల్ నిర్మించడానికి 22 సంవత్సరాల సమయం పట్టింది అంతవరకు కూడా ఆ డెడ్ బాడీ ఆ తోటలోనే ఉంది కానీ ఆ తర్వాత షాజహాన్ అక్కడి నుంచి ముంతాజ్ శవాన్ని తీసి తాజ్మహల్ లో పాతి పెట్టాడు నెంబర్ టు షాజహాన్ బాద్షా గా మారినప్పటి నుంచే మన దేశంలో మొగల్ సాంప్రదాయాలు అభివృద్ధి చెందాయి అప్పుడు పరిపాలన అంతా రాజులకు నచ్చినట్టుగానే ఉండేది ప్రజలు రాజుని ఎదిరించే వారు కూడా కాదు అతని కాలంలో ఎక్కువగా గొడవలు కూడా జరిగేవి కాదు నిజానికి షాజహాన్ కి ఎక్కువగా కట్టడాలను నిర్మించే అలవాటు ఉంది అందుకనే అతను మొగల్

వాస్తు కలని భారతదేశం చరిత్రలో కలిపేశాడు నెంబర్ వన్ షాజహాన్ కి తన సంపద బలం ఏదో ఒక రోజు ఖచ్చితంగా నశించిపోతాయని బాగా తెలుసు అందుకనే అతను చరిత్రలో నిలిచిపోయే ఒక కట్టడాన్ని నిర్మించాలనుకున్నాడు ఆ విధంగా తాజ్మహల్ ని నిర్మించాడు ఈరోజు షాజహాన్ లేడు అతని వంశానికి చెందిన వాళ్ళు కూడా లేరు వాళ్ళు అంతమై కొన్ని శతాబ్దాలు అయింది అయినప్పటికీ షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది తాజ్మహల్ గురించి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత అద్భుతమైన కట్టడంలో ఒక్క లైట్ కూడా లేదు ఎందుకంటే లైట్లు అమర్చితే

దానికి కొన్ని రకాల పురుగులు అట్రాక్ట్ అవుతాయి దీనివల్ల ఆ పురుగులు పాలరాయి గోడలపై వాలి దాని అందాన్ని నాశనం చేస్తాయి అందుకనే షాజహాన్ తాజ్మహల్ లో ఒక్క లైట్ ని కూడా పెట్టించలేదు మరోవైపు మన ప్రభుత్వం కూడా అందులో లైట్లు పెట్టడానికి ప్రయత్నించలేదు ఫ్రెండ్స్ తాజ్మహల్ గురించి ఇన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకురు

About the author

admin

Leave a Comment

error: Content is protected !!